Ramachandrapuram Ganesh Laddu Auction
![]() |
Ramachandrapuram Ganesh |
రామచంద్రాపురం TELUGU NEWS INDIA: రామచంద్రాపురం గ్రామం, వెంకటాపురం మండలం గణేష్ లడ్డు వేలం పాట విజయవంతంగా జరిగింది. ఈ వేలం పాటలో అనూహ్యంగా రూ. 35,516/- లకు ముర్రం రాంబాబు సొంతం చేసుకున్నారు.
గతేడాది రామచంద్రాపురం లడ్డు వేలం రూ. 24000/- పలికింది. ఇప్పుడు రూ. 35,516/- అధికంగా పలకడం విశేషం. లడ్డు వేలంలో స్థానికులు పాల్గొనడం జరిగింది. కుర్సం సోబన్ దేవుడు పాటగా 5016/- తో మొదలైన వేలం పాట 35,516/- తో ముగిసింది. ఈ వేలం పాట 30వేలు దాటిన తర్వాత నుంచి బాయపాటి నరేష్ మరియు మొర్రం రాంబాబు ల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు ముర్రం రాంబాబు వేలం దక్కించుకోవడం జరిగింది.
వేలం పాటలో పాల్గొన్న సభ్యులు :
1. ముర్రం రాంబాబు
2. బాయపాటి నరేష్
3. శ్రీ రామోజీ శ్రీను
4. పూనెం రమేష్
5. గొంది రమణయ్య
6. అట్లూరి రమేష్
7. కుర్సం శోభన్
Ramachandrapuram Ganesh Nimajjanam